పవర్ బోర్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పలున్ డివిజన్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పలు పవర్ బోర్లను ప్రారంభించి మహిళలకు నీళ్లు అందజేశాడు. ఈ కార్యక్రమంలో అధికారులు భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ వరాల ఆంజనేయస్వామి వార్షికోత్సవం

గోల్నాక డివిజన్లోని శ్రీ వరాల ఆంజనేయస్వామి దేవస్థానం 10 వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నేడు స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అభిషేకము సింధూర పూజ ఆకు పూజ వ్రతాలు తదితర పూజలు ఆలయ పూజారి రాజేష్ ఆధ్వర్యంలో జరిపించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు యాదగిరి కిషోర్ నాయుడు దామోదర్ నాయుడు విజయ్ కుమార్ చంద్రశేఖర్ కర్నేష్ తదితరులు ఈ పూజలలో

ఎన్టీఆర్ స్టేడియంలో  అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవం

హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో  రాజశ్యామల అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పలు రకాల పూజా కార్యక్రమాలు జరిగాయి. శుక్రవారం ఉదయం కామాక్యమృత శోధన వారిచే జరిగిన పూజలకు నగరం నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి అశేష భక్తజనం కార్యక్రమానికి హాజరయ్యారు.నేడు శత రాజశ్యామల  హోమము, శివ పార్వతుల కళ్యాణం, లలితా సహస్రనామ పారాయణం, శ్రీ యంత్ర  సిరి జ్యోతి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం

పాకిస్తాన్‌లో సంకీర్ణం.. కొత్త ప్రధానిగా షహబాజ్ షరీఫ్..

పాకిస్తాన్‌లో రాజకీయాలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌(పీఎంఎల్‌–ఎన్‌), పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) ఒప్పందానికి వచ్చాయి. దీంతో పాక్ కొత్త ప్రధానిగా షహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టనున్నారు.పాకిస్తాన్‌లో రాజకీయాలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌(పీఎంఎల్‌–ఎన్‌), పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) ఒప్పందానికి వచ్చాయి. దీంతో పాక్ కొత్త

రంజీ ట్రోఫీలో రాజకీయ రచ్చ.. టీమిండియా క్రికెటర్ సంచలన ప్రకటన..

టీమిండియా ప్లేయర్ హనుమా విహారి చేసిన పోస్ట్ సంచలనం రేకెత్తిస్తోంది. ఓ రాజకీయ నేత వల్లే తన కెప్టెన్సీ పోయిందంటూ హాట్ కామెంట్స్ చేశాడు. ఆంధ్రా టీమ్‌లో తనకు అవమానం జరిగిందని.. మళ్లీ ఆ జట్టుకు ఆడబోనని స్పష్టం చేశాడు. ఆంధ్రా టీమ్‌ కెప్టెన్సీకి తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో వివరిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. ఒక రాజకీయ నేత తన రాజీనామాకు కారణమంటూ తెలిపారు.

కృష్ణా జలాలతో కుప్పం చెరువులు నింపుతాం : ఏపీ సీఎం జగన్

2022లో కుప్పంలో పర్యటించినపుడు కృష్ణా జలాలను తీసుకొస్తానని మాటిచ్చా.. అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నా అని ఏపీ సీఎం జగన్ చెప్పారు. సోమవారం కుప్పంలోని శాంతిపురంలో ఏర్పాటు చేసిన సభలో జగన్ పాల్గొన్నారు. కృష్ణా జలాలకు పూజలు చేసి, హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. కృష్ణా జలాలతో కుప్పం చెరువులను నింపుతామని చెప్పారు. 672 కి.మీ. దూరం నుంచి కృష్ణా

ఎంపీ స్థానాలకు కాంగ్రెస్​ పార్టీలో తీవ్ర పోటీ

త్వరలో జరగబోయే లోక్​సభ ఎన్నికలకు కాంగ్రెస్​పార్టీలో ఒక్కసాగిగా ఆశావహులు పుట్టుకొస్తున్నారు. గతంలో పోటీకి నై అన్న నేతలు దేశ రాజకీయాల్లో భారీగా మార్పులు కనిపిస్తుండడంతో నేను సైతం అంటూ ముందస్తుగానే కట్​చీఫ్​ వేస్తున్నారు. ఇందుకు కారణం ఇటీవల ఇండియా కూటమికి కాంగ్రెస్​కు మధ్య లోక్​సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఖరారు కావడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్​ పార్టీ నేతలు పోటీకి సై అంటూ సైగ చేస్తున్నారు. ఖమ్మం లోక్​సభ

టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. షమీ సర్జరీ విజయవంతం

 వన్డే వరల్డ్ కప్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకున్న టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఆతడు కాలి మడమ గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. బీసీసీ ఆదేశాలతో కాలి మడమకు సర్జరీ చేయించుకున్నాడు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా X (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశాడు. ‘మడమ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. నేను కోలుకోవడానికి మరికొంత